AP EAMCET 2025 Results ఎప్పుడంటే… | AP EAPCET 2025 Results

AP EAMCET 2025 Results ఎప్పుడంటే…

AP EAMCET 2025 Results: ఆంధ్రప్రదేశ్లో ఎం సెట్ కు సంబందించిన ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే….

ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చరల్ అనగానే ఎక్కువ మందికి గుర్తువచ్చేది EAMCET ఎంట్రెన్స్ పరీక్ష. ఈ పరీక్షకు మన తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది విద్యార్దులు అప్లై చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పరీక్షకు అప్లికేషన్స్ మార్చి 15న ప్రారంభం అయింది.

Inter లో MPC మరియు BiPC చదివినా విద్యార్దులు ఈ EAMCET కు దరఖాస్తులు చేసుకుంటారు. ఆయితే ప్రతి సంవత్సరం ఈ పరీక్ష ఆంద్రప్రదేశ్ లో JNTU, Kakinada నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్దులు దరఖాస్తు లు చూసుకుంటారు.

కాకినాడ జేఎన్టీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుండి 27వ తేదీ వరకు ఆన్లైన్లో EAMCET 2025 నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు ఈ సంవత్సరం 3,62,392 మంది విద్యార్దులు దరఖాస్తులు చేసుకున్నారనీ సైట్ ఛైర్మన్,  JNTU Kakinada  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.శుక్రవారం నాడు మీడియా సమావేశం లో పరీక్షలు నిర్వహణకు సంబందించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇంజనీరింగ్ కి 2,80,578 మంది, అగ్రికల్చర్ ఫార్మసీకి 81,814 మంది మరాయు రెండింటికీ కలిపి 912 మంది అప్లికేషన్స్ చేసుకున్నారు.

ఏపీలో 143 పరీక్ష కేంద్రాలు, హైదరాబాదులో 2  కేంద్రాల్లో పరీక్షకు నిర్వహించడంలో జరుగుతుందని అన్నారు.మరిన్ని వివరాలను తెలుసుకోవటానికి AP EAMCET వెబ్సైట్ను చూడండి అని తెలిపారు.

Follow for more Daily Updates

AP EAMCET 2025 Results

AP EAMCET 2025 Results

AP EAMCET 2025 Results విడుదల గురించి కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో  నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2025 కు సంబందించిన ఫలితాలను జూన్ రెండో వారం లో AP EAMCET 2025 Results విడుదల చేయవచ్చని సెట్ కన్వీనర్ వి.వి. సుబ్బారావు గారు తెలిపారు. ఈ పరీక్షకు సంబందించిన ఫైనల్ కీ 01 జూన్ 2025 న విడుదల చేయడం జరుగుతోందని వెల్లడించారు. ఆయితే ఇప్పటికే ఈ పరిక్షకు సంబంధించి ప్రైమరీ కీ ని విడుదల చేశారు, మరియు వాటి పై  అభ్యంతరాలను ఆయా సబ్జెక్టులు నిపుణులకు పంపించి వారి వివరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. AP EAMCET 2025 Resultsలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా 25% వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థులు ఇంటర్ లో సాధించిన మార్కులు ఐసిఎస్ఈ, సీబీఎస్ఈ, ఏపీవోఎస్ఎస్, ఎన్ఐఓఎస్ మరియు డిప్లమా ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు ఎంసెట్ వెబ్ సైట్ లోని డిక్లరేషన్ ఫారంలోని మార్కులు అప్లోడ్ చేయాలని కన్వీనర్ కోరారు. ఆయితే ఈ పరీక్షలకు ఈ సంవత్సరంలో మొత్తం 94.38% మంది  విద్యార్థులు ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ పరిక్షలకు హాజరయ్యారు. అయితే కౌన్సిలింగ్ కు సంబందించిన  వివరాలని  ఇంకా విడుదల చేయలేదు. 

ఇంజీనీరింగ్ విభాగం లో కంప్యూటర్స్ సైన్స్, ఈసీఈ, మెకానిక్, సివిల్ మరియు కొత్త గా ప్రారంభమైనా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మేషన్లెర్నింగ్, డెటా సైన్స్.. తదితరుల విభాగాల్లో విద్యార్దులు Bacholer degree పూర్తి చేస్తారు. 21 నుంచి 27 వరకు ఇంజీనీరింగ్ విభాగం లో పరీక్షలు జరుగుతాయి.

19 మరియు 20 తేదీలలో ఫార్మసీ మరియు అగ్రికల్చరల్ విభాగాల్లో నూ పరీక్షలు జరుగుతాయి.  దానికి సంబందించిన ఏవైనా  సందేహాలు ఉంటే  ఈ క్రింది ఇచ్చినా నెంబర్లును సంప్రదించవచ్చు 0884-2359599, 2342499. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్ మార్కుల నుండి  25% మార్పుల వెయిటేజ్ ఉంటుంది.

Exam Pattern

ఈ పరీక్ష మొత్తం సిబిటి అంటే  ఆన్ లైన్ తరహాలో ఉంటుంది. మొత్తంమీద 160 ప్రశ్న వుంటాయి. ఒక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున  కేటాయిస్తారు.ఈ పరీక్షకు మొత్తం సమయం 180 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్నింగ్ ఉండదు. కలెక్ట్ రాస్తే ఒక మార్కు రాంగ్  రాస్తే లేదా ఆసలు రాకపోయినా 0 మార్కులు గా పరిగణిస్తారు.

Exam Topics

AP EAMCET పరీక్షలలో మంచి  మార్కులు రావాలంటే… గణితంలో ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, వెక్టారాలజీబ్రా, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ కామెంట్రీ, కాలిక్యులస్ చాప్టర్ల పై విద్యార్థులు ఎక్కువ దృష్టి సాదించాలని నిపుణులను సూచిస్తున్నారు. ఫార్ములాలు, సినాప్సీలు, స్టాండర్డ్ రిజల్ట్సు పై పట్టు సాధించాలి. ఆలాగే ముఖ్యమైనద ఫార్ములా లు బాగా గుర్తుంచుకోవాలి.

ఫిజిక్స్ పై ఎక్కువగా సాధన చేయాలి. హిట్ అండ థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వుంటాయని సాధించవచ్చు.

కెమిస్ట్రీ, భయాలజి మరియు జువాలజీ పాఠ్యాంశాలను డివైడ్ చేసి చదువుకుంటే మంచి  మార్కులు  సాధించవచ్చు.

TS EAMCET 2025 Results

ఆయితే తెలంగాణాలో ఎం సెట్ ఫలితాలని విడుదల చేసినట్టుగా ఓ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డిగారు మే 11వ తేదీ ఆదివారం నాడు విడుదల చేశారు. ఇంజీనీరింగ్ భాగం లో మొదటిసారి పది ర్యాంకులో బాలుర కే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మొదటి మూడు ర్యాంకులు మన ఆంద్రప్రదేశ్ చెందినది విద్యార్దులకు దక్కాయి.పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్రకు 1వ ర్యాంక్, నంధ్యాల కు చెందిన కోనాపురం విద్యార్ది ఉడగండ్ల దర్శనంర్ రెడ్డి కి 2వ ర్యాంకు మరియు విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్య కార్తిక్ కు 3వ ర్యాంక్ సాధించారని వెల్లడించాడు.

Follow for more Daily Updates
Mega DSC 2025 Hall Ticket Download
RRB NTPC City Intimation Slips

Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

1 thought on “AP EAMCET 2025 Results ఎప్పుడంటే… | AP EAPCET 2025 Results”

Leave a Comment

error: Content is protected !!